రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వితో టీపీస్సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ


 హైదరాబాద్: తాజ్ కృష్ణలో రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి తో టీపీస్సీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ భేటీ సందర్భంగా రాజకీయ, సామాజిక అంశాలపై సదస్సు జరిగింది.

రేపు హైదరాబాద్ లో జరగనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు సతి సమేతంగా సింగ్వి హైదరాబాద్ కు విచ్చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం