రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వితో టీపీస్సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ
హైదరాబాద్: తాజ్ కృష్ణలో రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి తో టీపీస్సీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీ సందర్భంగా రాజకీయ, సామాజిక అంశాలపై సదస్సు జరిగింది.
రేపు హైదరాబాద్ లో జరగనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు సతి సమేతంగా సింగ్వి హైదరాబాద్ కు విచ్చేశారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి