మాటూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల బట్టర్ మిల్క్ కోసం గ్రామస్తుల సహాయం
మధిర మండలంలోని మాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వేసవి మధ్యాహ్న భోజనాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి బట్టర్ మిల్క్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాటూరు గ్రామస్తులు:
పుట్టా వెంకయ్య
కోలా కృష్ణారావు
ఎక్కిటీల శ్రీను
పుట్టా పుల్లారావు
₹4,000 రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుపల్లి శ్రీహరి కు బుధవారం అందజేశారు.
విద్యార్థుల పరిరక్షణ, సౌకర్యాలను చూసి, ఈ సహాయాన్ని అందించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి